డాబాపై రాత్రి వేళ, నీ చేయి పట్టుకుని కూర్చుని , నీలాకాశంలో చుక్కలను లెక్కించాలని ఉంది. పెరట్లో నీ వొళ్ళో తల పెట్టుకొని కొబ్బరాకుల మధ్య నుంచి…
అదృశ్యం నుండి దృశ్యం చీకటి నుండి వెలుగు ఉదయం నుండి అస్తమయం వెలుగు నుండి చీకటి కరిగిపోకుండా వెలగలేదు ఏ దీపం ఇదంతా జీవన పోరాటం ఇదెంతో…
జీవితం ఆశ్చర్యాలతో నిండిన ఓ మహా సాగరం.. అంతుచిక్కని ఆశలు ఆశయాలు కలగలసిన సముదాయం.. అంచనాలకు అందనిది ఈ మాయా ప్రపంచం.. అవర్ణనీయమైన పద్మవ్యూహం ఈ జీవితం..…
ఆ బోర్డు చూసి ఆగిపోయాడు రావు. మరో మారు ఆ బోర్డు మీదది చదివాడు. ఆ హాలులోనికి చూశాడు. గేట్లు బార్లా…
నీ చెక్కిలిపై జారిన నీటి చుక్క చాలు నాలో పడి మొలిచిన కోర్కెలు బ్రతికేందుకు నీ నుదుటి ఛాయ చాలు నా జీవన గమనంలో ఉదయించేందుకు నీ…
విపత్తులు తరిమిన నిమిషాన.. మనోచింతకు గురైన తరుణాన… భాంధవుడై మిత్రుడొకడున్ నిలుచు మన రక్షణ కవచకుడై … కష్టసుఖములనందు పాలుపంచుకొను మైత్రి మృతుంజయం కాదా … గొప్ప…
సర్వ జగత్తుకు ఆయువు పోయును జ్ఞానం జ్ఞానం లేని ఏ జీవికి నిజంగా ఉన్నది ప్రాణం పంచినకొద్దీ విస్తరించునుగాని తరుగునా విద్యాదానం జ్ఞానం ముంగిట సిరిసంపదల విలువ…
గ్రామీణులైన సిపాయిల జీవనవిధానాన్ని ఇతివృత్తముగా తీసుకొని వారి నోటి నుండి వచ్చిన మాటలను తడారకుండా కథలలో చొప్పించిన రచయిత శ్రీ శిష్ ట్లా ఉమామహేశ్వరరావు గారు, కాబట్టి…
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం తగ్గిపోతున్నది. ఎలా తగ్గిపోతున్నది అంటే పంటలు పండక, తగిన కాలంలో వానలు పడక సరిగా పంట దిగుబడి రాక చేసిన అప్పులు తీరక…
ఎప్పుడూ నీ ఆలోచనలతో సాగిపోతున్న వాగులా ఉంటుంది మది..ఏదైన చెయ్యాలంటే, మరి కుదురుగా ఉండాలి కదా అంటానా..?ఒక్కసారి నీ గొంతు వింటే చాలని ఆరాటపడుతుంది..విన్నాక, ఉప్పొంగే గోదారిలా…